Thursday 29 September 2022

PRESS NOTE - NMMS EXAMINATIONS FOR THE ACADEMIC YEAR 2022-23

PRESS NOTE - NMMS EXAMINATIONS FOR THE ACADEMIC YEAR 2022-23



 NMMS-2023  నోటిఫికేషన్

2022-23 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము ఓ.సీ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్దులకు రూ.50/-. దరఖాస్తులను ఆన్ లైను లో 30-09-2022 నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 31-10-2022 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 31-10-2022. పరీక్ష రుసుమును SBI Collect ద్వారా మాత్రమే చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.


సం/- 

డి. దేవానంద రెడ్డి సంచాలకులు, 

ప్రభుత్వ పరీక్షల కార్యాలయం


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top