Friday 18 February 2022

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ - అంతర్జాతీయ గుర్తింపు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ - అంతర్జాతీయ గుర్తింపు



★ రాష్ట్ర వ్యాప్తంగా 45,000కు పైగా పాఠశాలల్లో తరగతి గదులు, మూత్ర, భోజనశాలల పరిశుభ్రతను నేరుగా పర్యవేక్షించేలా పాఠశాల విద్యాశాఖ వినియోగిస్తోన్న ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగానికి అవార్డు లభించింది. 

★ సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు పాఠశాలల పరిశుభ్రతకు దేశంలో తొలిసారిగా ఏఐ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. 

★ ఈ బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అప్పగించింది. ట్రినిటీ సంస్థ నిర్వహించిన ఏఐ అవార్డ్స్-2022లో స్టెయినబిలిటీ విభాగంలో టీసీఎస్కు ఈ అవార్డు వచ్చింది. 

★ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా టీసీఎస్ మొబైల్ యాప్ను రూపొందించింది.

★ మూత్రశాలలు

★ తరగతి గదులు

★ వంట శాలలను 

★ మొబైల్ యాప్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే వాటి పరిస్థితులను విశ్లేషించి, తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం. సూచనలను ఇవ్వడం ఈ యాప్ ప్రత్యేకత.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top