Monday 31 January 2022

ఆ అంశంతో మాకు సంబంధం లేదు : ఏపీ హైకోర్టు

ఆ అంశంతో మాకు సంబంధం లేదు : ఏపీ హైకోర్టు



✰ పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3వ తేదీన విజయవాడలో భారీగా ఉద్యోగులు సమావేశం అవుతున్నారని మంగళవారం ఉదయం హైకోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

✰ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని అడ్వకేట్ కోరారు.

✰  దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ అంశంతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. 

✰ ఏమైనా ఉంటే ప్రభుత్వం వద్దకు వెళ్లాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది.

ప్రభుత్వం ఎటువంటి పిటిషన్ వెయ్యలేదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top