Friday 31 December 2021

పుస్తక మహోత్సవానికి గవర్నర్‌ రూ.5 లక్షల విరాళం

పుస్తక మహోత్సవానికి గవర్నర్‌ రూ.5 లక్షల విరాళం



విజయవాడ పుస్తకమహోత్సవం నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రూ.5 లక్షలు విడుదల చేశారు. శనివారం నుంచి స్వరాజ్య మైదానంలో ఈ మహోత్సవం జరుగుతుంది. పుస్తక ప్రేమికులైన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తన విచక్షణాధికారాల మేరకు ఈ నిధులను విడుదల చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారు. 11 రోజుల పాటు జరిగే పుస్తక మహోత్సవాన్ని జనవరి 1వ తేదీన గవర్నర్‌ వెబినార్‌ ద్వారా ప్రారంభించనున్నట్లు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి ఆర్‌.పి.సిసోడియా తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top