Thursday 29 September 2022

పత్రిక ప్రకటన - ఏపీ టెట్ ఫలితాలు - కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వారి పత్రికా ప్రకటన

 పత్రిక ప్రకటన -  ఏపీ టెట్ ఫలితాలు - కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వారి పత్రికా ప్రకటన



APTET - 2022 లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష యందు మొత్తం 4,07,329 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరైనారు. అందరి అభ్యర్థుల యొక్క మార్కుల  వివరాలు నందు https://cse.ap.gov.in/DSE/ వెబ్ సైట్ లో ఉంచడమైనది. అభ్యర్థులు వారి అప్లికేషన్ లో పొందు పరచిన క్యాటగిరి వివరములు, G.O.Ms.No. 23 SE Dept Dt: 17.03.2021 25 do em OC, SC, ST, BC, PHC, EX-Serviceman అభ్యర్థులు కు అర్హత పరీక్ష మార్కులు ప్రకారము, మరియు నార్మాలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07% టెట్ నందు అర్హత సాధించడమైనది. కావున అభ్యర్థులు తాము సాధించిన మార్కులు వివరములు 30.09.2022 నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు అని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు తెలియజేయడమైనది.


కమిషనర్

పాఠశాల విద్యాశాఖ


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top