పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత
● పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
● పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత.
● పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత.
● పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.
● ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం.
● ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా.
● ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా.
వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
◆ పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
◆ పదో తరగతి ఫలితాల్లో 797 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత.
◆ పదో తరగతి ఫలితాల్లో 71 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత.
◆ వచ్చే 6 నుంచి 15 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు.
◆ ఈనెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతున్నాం.
◆ రేపట్నుంచి సప్లమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం.
● ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమంటరీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పిస్తాం - బొత్స
FLASH...
JUNE 13నుండి SUPPLAMENTARY విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించిటకు ప్రభుత్వం నిర్ణయం.
0 Post a Comment:
Post a Comment