ఉద్యోగులకు హెచ్చరిక
పోలీసులకు,న్యాయ వాదులకు,UGC ద్వారా జీతాలు తీసుకునే లెక్చరర్లకి పాత పద్దతిలో HRA అంట.
మిగిలిన ఉపాధ్యాయ,యావన్మంది ఉద్యోగులకు కొత్త పద్దతిలో వచ్చిన కోత విధించిన HRA అంట.
ఇదెక్కడి న్యాయం..ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ?
ఉద్యోగులను విభజించి, పాలించటం కాదా ?
ఎలెక్షన్లలో ప్రభుత్వానికి సహకరిస్తారు కాబట్టి పోలీసులకు ఎక్కువ HRA.
ప్రభుత్వ విధానాలను అనుకూలంగా కోర్టులో వాదిస్తారు కాబట్టి న్యాయ వాదులకు ఎక్కువ HRA.
ప్రజలకు సేవ చేసే ఉద్యోగులకు వచ్చే జీతాలలో కోత. వైన్ షాపుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి అక్కడి ఉద్యోగులకు జీతాలు (3500) ఎక్కువగా పెంచారు.
జీతాలు పెంచినా, తగ్గించినా ప్రతి ఉద్యోగిని వారి వారి క్యాడర్ ని బట్టి సమాన దృష్టితో చూడాలి గానీ ఇదెక్కడి విభజించి పాలించడం.
ఉద్యమిద్దాం
0 Post a Comment:
Post a Comment