పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం
పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం ద్వారా పర్యవేక్షణ మరియు పరిశీలన చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) CEO శ్రీ A. మొహమ్మద్ ఇంతియాజ్ IAS గారు.
ప్రతిరోజూ : HM & PC సభ్యులు
వారానికి మూడు సార్లు : సంక్షేమ విద్య సహాయకుడు / వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి
మూడునెలలకు ఒకసారి : గ్రామసంఘం
యాదృచ్ఛికంగా : విద్యాశాఖ నందలి అధికారులు
0 Post a Comment:
Post a Comment