Tuesday 16 November 2021

పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం

పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం



పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం ద్వారా పర్యవేక్షణ మరియు పరిశీలన చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) CEO శ్రీ A. మొహమ్మద్ ఇంతియాజ్ IAS గారు.


ప్రతిరోజూ : HM & PC సభ్యులు

వారానికి మూడు సార్లు : సంక్షేమ విద్య సహాయకుడు / వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి

మూడునెలలకు ఒకసారి : గ్రామసంఘం

యాదృచ్ఛికంగా : విద్యాశాఖ నందలి అధికారులు


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top