SCHOOLS OPENING - INSTRUCTIONS
ఎ.పి లోపాఠశాలలు ప్రారంభం - మార్గదర్శకాలు
💠 తేది: 16-08-2021 సోమవారం నుండి రోజు,విడచి తరగతులు అనగా 6,7 ఒకరోజు 8,9,10 రెండో రోజు పాఠశాల యథావిధిగా పాతసమయాలలోనే జరుగును.తరగతికి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి.కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి.
💠 1 నుండి 5వ తరగతి వరకు వివరాలు రావలసి ఉన్నది.
0 Post a Comment:
Post a Comment