Thursday 2 January 2020

స్పందనపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు చేసిన పలు కీలక సూచనలు



స్పందనపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు చేసిన పలు కీలక సూచనలు






➡ జనవరి 4 నుంచి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.

➡ తల్లిదండ్రులను, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలి.

➡ జనవరి 4,6,7,8 తేదీల్లో దీనిపై అవగహాన కార్యక్రమాలు చేపట్టాలి.

➡ సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు– నాణ్యతతో కూడిన ఆహారం దీనికి రూ.200 కోట్లు ఖర్చు కూడా చేస్తున్నాం.

➡ ఇంగ్లీషు మాధ్యంపైన, దీన్ని ఏరకంగా స్కూళ్లలో తీసుకు వస్తున్నాం,చేపట్టబోయే బ్రిడ్జి కోర్సులు,టీచర్లకు ఇస్తున్న శిక్షణ

➡ నాడు – నేడు పైన ఈ నాలుగు అంశాలపైన ఈ నాలుగు రోజుల్లో తల్లిదండ్రులకు, విద్యా కమిటీలకు,పిల్లలకు అవగాహన కల్పించాలి.

➡ 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి నిర్వహించాలి.స్థానిక ప్రజా ప్రతినిధులందర్నీకూడా భాగస్వామ్యం చేయాలి.

➡ అమ్మ ఒడి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయలేదు.

➡ మనం చేస్తున్నకార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top