భ్యంతరాలుంటే ఎందుకు చెప్పలేదు? : సజ్జల
● పీఆర్సీ విషయంలో చేయగలిగిందంతా చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
● ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం జగన్ డేర్ చేశారన్నారు.
● చర్చల సమయంలో అన్నిటికీ ఒప్పుకుని బయటికెళ్లి వేరే రకంగా మాట్లాడుతున్నారని టీచర్ సంఘాల నేతలపై
మండిపడ్డారు.
● అభ్యంతరాలుంటే చర్చల సమయంలో
ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
● సోషల్ మీడియాలో
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడం సరికాదన్నారు.
0 Post a Comment:
Post a Comment