ప్రభుత్వంతో చర్చలు విఫలం - ఉద్యమ కార్యాచరణ యథాతథం - పీఆర్సీ సాధన సమితి
★ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - పీఆర్సీ సాధన సమితి.
★ చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు: పీఆర్సీ సాధన సమితి.
★ కొత్త పీఆర్సీ ప్రకారం మేము నష్ట పోతున్నట్టు వారికి పదేపదే చెప్పాం - పీఆర్సీ సాధన సమితి.
★ ఇవాళ మంత్రుల కమిటీ సమావేశంలోనూ అదే పాత అంశాలపై నే మాట్లాడారు-బండి శ్రీనివాస్.
★ మూడు అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం -బండి శ్రీనివాస్.
★ అవి సాధ్యపడదని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది- బండి శ్రీనివాస్.
★ ఫలితంగా చర్చలు విఫలం అయినట్లే - బండి శ్రీనివాస్.
★ అందుకే కార్యాచరణ యధావిధిగా జరుగుతుంది- బండి శ్రీనివాస్.
★ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -బండి శ్రీనివాస్.
★ జిల్లాలోని కలెక్టర్ లు ఛలో విజయవాడ వెళ్ళొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి - బండి శ్రీనివాస్.
★ ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం - బండి శ్రీనివాస్.
★ ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులు మానుకోవాలి - బండి శ్రీనివాస్.
,★ సమ్మెలు , ఆందోళనలు తాత్కాలికమే మళ్ళీ అంతా కలిసి పనిచేయాలి.
0 Post a Comment:
Post a Comment