ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్... ఆదివారం పని చేయాలని ఆదేశాలు
◾ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
◾ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో సూచించింది.
◾ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నిటికీ వాట్సప్ మెసేజ్లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
◾ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
0 Post a Comment:
Post a Comment