ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు...
👉 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు.
👉 ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం.
👉 పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.
👉 ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం.
👉 పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు.
👉 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి సురేష్.
0 Post a Comment:
Post a Comment