Monday 22 March 2021

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు...

 

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు...




👉 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు.

👉 ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం.

👉 పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.

👉 ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం.

👉 పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు.

👉 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి సురేష్.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top