File No.SS-16021/31/2020-MIS SEC-SSA
విద్యార్థుల బూట్ల కొలతలకు ఆదేశాలు
జగనన్న విద్యా కానుక కింద బూట్ల సరఫరాకు విద్యార్థుల పాదాల కొలతలు తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఈనెల 8, 9 తేదీల్లో పాఠశాలలకు రప్పించాలని సూచించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొలతలు తీసుకోవాలని, ఈ సమయంలో కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
0 Post a Comment:
Post a Comment